కమల్ నాథ్ విలేకరుల సమావేశం
భోపాల్: మధ్యప్రదేశ్ సిఎం కమల్నాథ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కమల్నాథ్ ప్రభుత్వం బలపరీక్ష నిర్వహించే ముందే ఆయన రాజీనామా చేయడం గమనార్హం.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/