ఢిల్లీ అసెంబ్లీ రద్దు: లెఫ్టినెంట్ గవర్నర్
మరికొన్నిరోజుల్లో కొత్త అసెంబ్లీ

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ సత్తా మరోసారి స్పష్టమైంది. ప్రధాన ప్రత్యర్థి బిజెపిని మట్టికరిపించే రీతిలో ఆప్ తన ప్రభంజనాన్ని చాటింది. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ హ్యాట్రిక్ కొట్టేసిన నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ప్రకటించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మరోసారి ఆప్ ప్రభుత్వం ఏర్పడనుంది. మరికొన్నిరోజుల్లో ఏడో అసెంబ్లీ కొలువు దీరనుంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:
https://www.vaartha.com/news/international-news/