‘సజ్జల’ను కలిసిన లేళ్ల అప్పిరెడ్డి
ఎమ్మెల్సీగా ఎంపికైన సందర్భంగా..
Tadepalli: ఎపి గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన లేళ్ల అప్పిరెడ్డి వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం వైయస్ జగన్ కు ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు (లాల్ పురం రాము ) పాల్గొన్నారు.
తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/