నష్టాలతొ మెదలయిన స్టాక్‌ మార్కెట్లు

stock market
stock market

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో మెదలయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడం, దీని ప్రభావం ఆర్ధిక రంగంపై భారిస్ధాయిలో పడుతుందని ఐరాస హెచ్చరించిన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు, దీంతో నేడు స్టాక్‌ మార్కెట్లు భారి నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. సెన్సెక్స్‌ 621 పాయింట్లు కోల్పోయి 28,846 వద్ద, నిఫ్టీ 181 పాయింట్ల నష్టంతో 8,416 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/