నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 469.. నిఫ్టీ 118
ముంబయి: ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ పొడగింపునకు మొగ్గు చూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగించాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 469 పాయింట్లు నష్టపోయి 30,890 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 118 పాయింట్లు కోల్పోయి. 8,993 వద్ద ముగిసింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/