భద్రాద్రి సీతారాముల కల్యాణం
భక్తులకు అనుమతి లేదు
Bhadrachalam: భద్రాద్రి సీతారాముల కల్యాణం నేడు వైభవంగా జరుగుతుంది.
అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో సీతారాముల కల్యాణానికి భక్తులకు అనుమతి లేదు.
ప్రత్యక్ష ప్రసారం ద్వారా సీతారాముల కల్యాణాన్ని వీక్షించే అవకాశం మాత్రమే ఉంది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/