12 డయాగ్నస్టిక్ ల్యాబ్ లకు కరోనా పరీక్షలకు అనుమతి
కేంద్ర ప్రభుత్వం మంజూరు
New Delhi :దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమౌతున్న నేపథ్యంలో మోడీ సర్కార్ దేశ వ్యాప్తంగా 12 డయాగ్నస్టిక్ ల్యాబ్ లకు కరోనా పరీక్షలకు అనుమతి ఇచ్చింది.
అలాగే 15వేల కలెక్షన్ సెంటర్లకు సైతం అనుమతులు మంజూరు చేసింది.
దీంతో కరోనా పరీక్షలకు, నమూనాల సేకరణకు ప్రైవేట్ ల్యాబ్ లు అందుబాటులోకి వచ్చినట్లైంది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/