కేటీఆర్ కు అవగాహన లేదు : లక్ష్మణ్

lakshman
lakshman

Hyderabad: కేంద్ర బడ్జెట్ పై కేటీఆర్ కు అవగాహన లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేంద్రంపై ఆధారపడే పథకాలు తెస్తానని ఓట్లు అడిగారా అని ప్రశ్నించారు. కూనిరాగాలు తీస్తూ… బీజేపీ నేతలకు సవాలు విసురుతారా అన్నారు. కేంద్రం నిధులపై కేటీఆర్ తో చర్చకు సిద్ధమన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/