హిమాచల్ ప్రదేశ్లో 31దాకా సెలవులు
కరోనా వైరస్
Himachal pradesh: హిమాచల్ ప్రదేశ్లోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 31దాకా సెలవులను ప్రకటించారు.
ముఖ్యమంత్రి జైరాం రమేశ్ శాసనసభలో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు, ప్లే-వే స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సెలవు ప్రకటిస్తున్నట్లు ఆయన చెప్పారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/