భారత్ లో కరోనా వైరస్ విజృంభణ
ఇప్పటి వరకూ లక్షా 31 వేల 868 మందికి కరోనా
భారత్ లో కరోనా వైరస్ విజృంభణ తీవ్ర స్థాయిలో ఉంది. దేశంలో ఇప్పటి వరకూ లక్షా 31 వేల 868 మందికి కరోనా సోకింది.
వీరిలో 3, 867 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 54, 441 .
కాగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 73, 560.
ఈ వివరాలను భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొద్ది సేపటి కిందట విడుదల చేసింది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/