భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 5, 351

లాక్ డౌన్ ను పటిష్టం చేయాలని కేంద్రం పిలుపు

Corona updates
Corona updates

New Delhi: భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5, 351కి చేరింది.

మరణాల సంఖ్య 468కి పెరిగింది. మహారాష్ట్ర, తమిళనాడు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

కరోనా కట్టడికి లాక్ డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు పిలుపునిచ్చింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/