బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం
New Delhi: ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం పార్లమెంటు హౌస్లో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నేడు 11 గంటలకు నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/health1/