జ‌మ్ము‌క‌శ్మీర్‌లో భూకంపం

Richter scale graph
Earthquake

శ్రీనగర్‌: ఈరోజు తెల్లవారుజామున 5.08 గంట‌ల‌కు జ‌మ్మ‌క‌శ్మీర్‌లో భూకంపం సంభ‌వించింది. క‌శ్మీర్‌లోని హెన్లీకి స‌మీంలో భూమి కంపించింది. దీని తీవ్ర‌త 4.1గా న‌మోద‌య్యింద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మోల‌జీ ప్ర‌క‌టించింది. హెన్లీకి ఈశాన్యంగా 263 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్న‌ద‌ని తెలిపింది. భూ అంత‌ర్భాగంలో 240 కి.మీ.లోతులో భూమి కంపించింద‌ని వెల్ల‌డించింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/