నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతోనే ముగిశాయి. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 153 పాయింట్లు పతనమై 41,170 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 45 పాయింట్లు నష్టపోయి 12,080 వద్ద ట్రేడయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 71.63 గా ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/