చివరి కోరిక..ఏమీ లేదు
తెల్లవారుజామున తీహార్ జైల్లో ఉరి
Delhi: నిర్భయ దోషులకు ఈ తెల్లవారు జామున తీహార్ జైల్లో ఉరి శిక్ష అమలైంది.
నిబంధనల ప్రకారం జైలు అధికారులు దోషులను వారి చివరి కోరిక ఏమిటని అడిగారు.
అయితే అందుకు వారి నుంచి ఏమీ లేదన్న జవాబే వచ్చింది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం :https://www.vaartha.com/andhra-pradesh/