ఏపీ,తెలంగాణకు కృష్ణా బోర్డు ఆదేశాలు
శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తిని ఆపండి
హైదరాబాద్ : ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలకు కేఆర్ ఎంబీ లేఖ రాసింది. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ఆపాలని ఏపీ,తెలంగాణకు కృష్ణా బోర్డు ఆదేశాలు జారీ చేసింది. నాగార్జునసాగర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా తాగునీటి అవసరాల కోసం వాడుకోవాలని సూచనలు చేసింది. ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలకు కేఆర్ ఎంబీలేఖ రాసింది.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/