స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్గా మరోసారి విజయం
ఎన్నికల్లో కవిత విజయం: రిటర్నింగ్ అధికారి వెల్లడి
Hyderabad: స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్నికల్లో చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కవిత గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి మంచాల వరలక్ష్మి తెలిపారు. . స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ ప్యాట్రన్, గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్తో కలిసి కవిత పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్గా 2015లో తొలిసారిగా ఎన్నికైన కవిత మరో దఫా ఎన్నికయ్యారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/