బంద్రా పీఎస్ లో కంగనా రనౌత్
ఒక కేసుకు సంబంధించి స్టేట్ మెంట్ రికార్డు కోసం హాజరు
Mumbai: నటి కంగనా రనౌత్ తన సోదరితో కలిసి బంద్రా పోలీసు స్టేషన్ కు వచ్చారు.
ఒక కేసుకు సంబంధించి స్టేట్ మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు వారిని స్టేషన్ కు రావలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ రోజు వారిరువురూ బంద్రా పోలీసు స్టేషన్ కు వచ్చారు.
ఇటీవలి కాలంలో మహా సర్కార్ పై కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి విదితమే.
తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/