పర్పుల్ క్యాప్ విన్నర్ రబడ
ఐపీఎల్ 2020లో అత్యధిక వికెట్లు
ఐపీఎల్ 2020లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రబడకు పర్పుల్ క్యాప్ సొంతమైంది.
పర్పుల్ క్యాప్ కోసం ఢిల్లీ పేసర్ రబాడతో ముంబై స్టార్ పేసర్ బుమ్రా పోటీపడ్డాడు. ఫైనల్లో బుమ్రా వికెట్లు తీయకపోవడంతో ఢిల్లీ తరఫున ఆడుతున్న సౌతాఫ్రికా పేసర్ రబాడ పర్పుల్ క్యాప్ విన్నర్గా నిలిచాడు.
30వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2లో 4వికెట్లు తీసి టాపర్గా అవతరించాడు.
ముంబై పేసర్ బుమ్రా 27వికెట్లతో రెండోస్థానంలో ఉంటే ముంబైకి చెందిన కివీస్ పేసర్ ట్రెంట్బౌల్ట్ 25వికెట్లతో మూడోస్థానంలో ఉన్నాడు.
అయితే అందరికంటే ఎక్కువ వికెట్లు తీసిన దక్షిణాఫ్రికాకు చెందిన పేసర్ రబాడకు పర్పుల్క్యాప్ సొంతమైంది.
తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/