స్పందన కార్యక్రమంపై సిఎం జగన్ సమీక్ష
అమరావతి: సిఎం జగన్ స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. వచ్చే నెలలో ప్రారంభయ్యే సంక్షేమ పథకాల అమలుపై చర్చ జరుగుతోందని తెలుస్తోంది. ఈ క్రార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష అనంతనరం సిఎం జగన్ బెంగళూరు వెళ్లనున్నారు. తిరిగి ఈ నెల 27న అమరావతికి జగన్ రానున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/