పుతిన్తో ఇజ్రాయెల్ ప్రధాని భేటీ..
చర్చలు జరపాలని కోరిన ఉక్రెయిన్
ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో అధ్యక్షుడు పుతిన్తో ఇజ్రాయెల్ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్ భేటీ అయ్యారు. ఉక్రెయిన్తో చర్చలు చేపట్టాలని కోరినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కీవ్, మాస్కోలతో ఇజ్రాయెల్కు మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో.. చర్చల దిశగా రష్యాతో చర్చలు చేపట్టాలని ఆ దేశాన్ని ఉక్రెయిన్ కోరింది
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం:: https://www.vaartha.com/andhra-pradesh/