ఐఎస్ఐ ఎజెంట్ అరెస్ట్
యూపీ: పాకిస్తాన్కు భారత ఆర్మీకి చెందిన కీలక సమాచారాన్ని చేరవేస్తున్న ఐఎస్ఐ ( ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ ) ఏజెంట్ను యూపీ ఉగ్ర నిరోధక దళం అదుపులోకి తీసుకుంది. సైనిక స్థావరాలతో సాటు సీఆర్పీఎఫ్ స్థావరాలు, ఫోటోలు, వీడియోలను పాక్కు పంపినట్లు అధికారులు గుర్తించారు. అరెస్ట్ చేసిన వ్యక్తిని రషీద్ అహ్మద్గా గుర్తించారు. అయితే అతని పూర్తి వివరాలను అధికారులు సేకరించే పనిలో పడ్డారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/