అంతర్జాతీయ విమానాల నిలిపివేత

దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ

Discontinuation of international flights

New Delhi: కరోనాపై పోరులో భాగంగా ఇవాళ దేశ వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.

ప్రధాని జనతా కర్ఫ్యూకు ఇచ్చిన పిలుపునకు జనం స్వచ్ఛందంగా ఇళ్లకు పరిమితమయ్యారు. అలాగే కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ఈ రోజు నుంచి 29వ తేదీ వరకూ అంతర్జాతీయ విమానాలను నిలిపివేశారు.

Discontinuation of international flights
Discontinuation of international flights

విదేశాల నుంచి వచ్చే విమానాలకు దేశంలోని విమానాశ్రయాల్లో ల్యాండింగ్ కు అనుమతించేది లేదని ఢీజీసీఎ ప్రకటించింది.

ఇక అంధ్రప్రదేశ్ లో కూడా జనతా కర్ఫ్యూ స్వచ్ఛందంగా జరుగుతోంది. ప్రభుత్వం ఈ రోజు డ్రై డేగా ప్రకటించింది. 

అలాగే 31వ తేదీ వరకూ వాణిజ్య సముదాయాలన్నీ మూసివేయాలని ఆదేశించింది.

తాజా క్రీడా వార్తల కోసం https://www.vaartha.com/news/sports/