ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

మంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్‌ 2 పాయింట్ల లాభంతో 38027 వద్ద కొనసాగతుంది. నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 11213 వద్ద ఉంది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.93 గా ఉంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/