లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 గంటలకు సెన్సెక్స్ 217 పాయింట్ల లాభంతో నిఫ్టీ 11.447 వద్ద కొనసాగుతుంది. డాలర్తో రూపాయి మారకం విలువ 74.75 వద్ద ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/