లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 429 పాయింట్లు లాభపడి 35,843 వద్ద, నిఫ్టీ 121 పాయింట్లు లాభపడి 10,551 వద్ద ట్రేడింగ్ను ముగించాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/