లాభాల జోరులో మార్కెట్లు
ముంబయి: బడ్జెట్ జోరు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల్లో కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 9.43 గంటల సమయంలో సెన్సెక్స్ 1,311 పాయింట్లు పెరిగి 49,911 వద్ద, నిఫ్టీ 381 పాయింట్లు పెరిగి 14,662 వద్ద ట్రేడవుతున్నాయి.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/