ఊగిసలాటలో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఊగిసలాట ధోరణిలో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లుపై కరోనా భయాలు కొనసాగుతున్నాయి. ఉదయం 9.34 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 254 పాయింట్ల నష్టంతో 28,099 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో 8,212 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.79 వద్ద కొనసాగుతుంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/