ప్రపంచ బాక్సింగ్లో భారత్ కు స్వర్ణం
వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన తెలంగాణ బిడ్డ
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ తుది పోరులో భారత్ స్వర్ణం సాధించింది. 52 కిలోల విభాగంలో భారత్ కు చెందిన నిఖత్ ప్రత్యర్థిపై పంజా పంచ్ విసిరింది. అంతేకాదు , బాక్సింగ్ బరిలో చెలరేగిన తెలంగాణ బిడ్డగా రికార్డుల్లోకి ఎక్కింది. . ఫైనల్లో థాయ్ బాక్సర్ జిట్పాంగ్పై నెగ్గి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. తెలంగాణ క్రీడాకారిణి వరల్డ్ చాంపియన్గా నిలిచింది.
‘చెలి’ (మహిళల ప్రత్యేకం) : https://www.vaartha.com/specials/women/