3 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌

india-vs-new-zealand-2nd-t20 match
india-vs-new-zealand-2nd-t20 match

ఆక్లాండ్‌:  భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండు టి20లో కీవిస్ 11.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 76 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లలో గుప్తిల్ (33), మన్రో (26), గ్రాండ్ హోమ్ (3) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో విలియమ్ సన్ (11), టైలర్ (1) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో దూబే, జడేజా, టాకూర్ తలో ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం ఈ సిరీస్ భారత జట్టు 10తో ముందంజలో ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/