రాష్ట్రం కరోనాతో పోరాడుతుంటే..జగన్‌ మాత్రం..

రమేష్‌కుమార్‌ తొలగింపుపై టిడిపినేత ఫైర్‌

nimmala ramanyudu
nimmala ramanyudu

అమరావతి: రాష్ట్రం అంతా కరోనాతో పోరాడుతుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం ఎస్‌ఈసి పై పోరాటం చేశారని టిడిపి నేత నిమ్మల రామానాయుడు అన్నారు. ఒక చీకటి జీవో తో రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ రమేష్‌కుమార్‌ను తొలగించారని అన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఒక నియంత పాలన కొనసాగుతుందని, జగన్‌ పదే పదే రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/