కృష్ణ పట్నంకు ఐసిఏంఆర్ బృందం
ఆనందయ్య ఆయుర్వేద మందు అధ్యయనానికి రాక
ఐసిఏంఆర్ బృందం నెల్లూరు జిల్లా కృష్ణ పట్నంకు బయలు దేరింది. కృష్ణ పట్నం లో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందును అధ్యయనం చేసేందుకు ఈ బృందం రానుంది. ఇవాళ సాయంత్రానికి వీరు నెల్లూరు కు చేరుకునే అవకాశం ఉంది.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/