లాభాలతో ముగించిన మార్కెట్లు

BSE
BSE

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల జోరులోనే ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ సూచీ 349 పాయింట్లు లాభపడి 41,565 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 93 పాయింట్లు వృద్ధి చెంది 12,201 వద్ద ట్రేడయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.31గా ఉంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/