పులివెందులలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
పులివెందుల: వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా సీఎం జగన్పు లివెందుల పట్టణంలోమోడల్ టౌన్, వాటర్ గ్రిడ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రికెట్ స్టేడియం పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ చేరుకొని మహానేత వైఎస్ఆర్కు సీఎం జగన్ నివాళులర్పించనున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/