ఛత్తీస్ గఢ్ లో ఇంటికే మద్యం సరఫరా

ఆన్ లైన్ పోర్టల్ ను ప్రారంభించిన ప్రభుత్వం

Home delivery of liquor
Home delivery of liquor

ఛత్తీస్ గఢ్ లో అవసరమైన వారి   ఇంటి వద్దకే మద్యం సరఫరా చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీని  కోసం ఒక ఆన్ లైన్ పోర్టల్ ను ప్రభుత్వం ప్రారంభించింది.

మద్యం కావలసిన వారు తమకు అవసరమైన బ్రాండ్ మద్యం ఆర్డర్ తో పాటు డబ్బులను కూడా ఆన్ లైన్ లోనే చెల్లించాల్సి ఉంటుంది.

ఇక  వ్యక్తి  5000 మిల్లీల ీటర్ల మధ్యం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. డెలివరీ చార్జీలు రూ. 120లు వసూలు చేస్తారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం :https://www.vaartha.com/specials/women/