సమ్ అల్టిమేట్ మెడికేర్ క్యాంపస్ను ప్రారంభించిన అమిత్ షా
భువనేశ్వర్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ పట్టణంలో సమ్ అల్టిమేట్ మేడికేర్ హాస్పిటల్ క్యాంపస్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/