మృతుడికి గుండెజబ్బు ఉంది
ఐజి ప్రభాకరరావు వెల్లడి
అమరావతి:, సత్తెనపల్లిలో ఇవాళ ఉదయం జరిగిన సంఘటనలో మృతిచెందిన గౌస్ ముందునుండి గుండె జబ్బుతో బాధపడుతున్నాడని రేంజ్ ఐజి ప్రభాకరరావు ప్రకటన చేశారు
బయటకు ఎందుకు వచ్చావ్ అని ప్రశ్నించిన పోలీసులకు సరైన సమాధానం గౌస్ ఇవ్వలేదని అన్నారు..
పోలీసులు గట్టిగా ప్రశ్నించటంతో భయంతో కుప్పకూలిపోయాడని పేర్కొన్నారు..
ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ జరుపుతామని ,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఐజి ప్రకటన చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/