అక్షయ తృతీయ వేళ ఆన్లైన్లో గోల్ట్ అమ్మకాలు
హైదరాబాద్: అక్షయ తృతీయను సందర్భంగా పలు గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్లో బంగారు ఆభరణాల కొనుగోలు కోసం ఆన్లైన్ అమ్మకాలను ప్రారంభించాయి. లాక్డౌన్ కారణంగా ఇంటి వద్ద నుంచే ఆన్లైన్లో ఆభరణాలను కొనుగోలు చేయవచ్చని, ధరల్లో ఎలాంటి వ్యత్యాసం ఉండదని పేర్కొన్నారు. బంగారు ఆభరణాల ధరలో 30 శాతం, వజ్రాభరణాలపై 20 శాతం వరకు తగ్గింపు ఉంటుందన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/