గోదావరి వరద తగ్గుముఖం

51.7 అడుగుల వద్ద నీటి మట్టం

Godavari Water level
Godavari Water level

Bhadrachalam:  భద్రాచలంలో గోదావరి వరద తగ్గు ముఖం పట్టింది. 

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు 51.7 అడుగుల వద్ద  ఉన్న గోదావరి నీటి మట్టం.

రాత్రి ఎనిమిది గంటల సమయానికి 51.30 అడుగులకు తగ్గింది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/