గోదావరి వరద తగ్గుముఖం
51.7 అడుగుల వద్ద నీటి మట్టం
Bhadrachalam: భద్రాచలంలో గోదావరి వరద తగ్గు ముఖం పట్టింది.
ఈ రోజు సాయంత్రం 6 గంటలకు 51.7 అడుగుల వద్ద ఉన్న గోదావరి నీటి మట్టం.
రాత్రి ఎనిమిది గంటల సమయానికి 51.30 అడుగులకు తగ్గింది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/