బడ్జెట్పైనే ఎక్కువగా దృష్టి :మోడీ
New Delhi: పార్లమెంటు సమావేశాలు సజావుగా జరుగుతాయని ఆశిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ సమావేశాల్లో బడ్జెట్పైనే ఎక్కువగా దృష్టి పెడతామని ఆయన చెప్పారు. చర్చలు ఫలప్రదంగా జరగాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. బడ్జెట్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యమిచ్చామని ఆయన అన్నారు
తాజా కెరీర్ సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/