నేటి నుంచి బ్రిటన్ కు విమానాలు షురూ!
హైదరాబాద్ నుంచి బ్రిటన్ కు విమాన సర్వీసులు ప్రారంభం
New Delhi: బ్రిటన్ లో కరోనా స్ట్రెయిన్ కారణంగా ఆ దేశానికి విమాన రాకపోకలను నిలిపివేసిన ప్రభుత్వం ఈ రోజు నుంచి మళ్లీ రాకపోకలకు అనుమతి ఇచ్చింది.
అయితే ప్రయాణానికి మూడు రోజుల ముందు కరోనానెగటివ్ ఉన్నట్లుగా సర్టిఫికెట్ తప్పని సరి అని పేర్కొంది.
కాగా ఈ రోజు నుంచి హైదరాబాద్ నుంచి బ్రిటన్ కు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ సంగతి శంషాబాద్ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/