తాడేపల్లిలో తొలి కరోనా పాజిటివ్ కేసు
డోలాస్ నగర్ లో మహిళకు వైరస్
Tadaepalli (Guntur District): మంగళగిరి నియోజకవరర్గం తాడేపల్లి పట్టణ పరిధిలో మొట్ట మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.
ఇక్కడి డోలాస్ నగర్ లో ఒక అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న మహిళకు కరోనా లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా తేలింది.
అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆమెను క్వారంటైన్ కు తరలించారు.
అపార్ట్ మెంట్ లో నివసించే వారిని అబ్జర్వేషన్ లో పెట్టారు.
తాజా కెరీర్ సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/