పాక్ సైనికుల కాల్పులు
నౌషేరా సెక్టార్లో దుశ్చర్య
Jammu & Kashmir: పాక్ సైనిక బలగాలు మరోసారి కాల్పులకు తెగబడ్డాయి. రాజౌరి జిల్లా నౌషేరా సెక్టార్లో కాల్పులకుతెగబడ్డాయి..
ఈ కాల్పుల్లో భారత్కు చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి ఒకరు మృతిచెందారు. పాక్ సైనిక చర్యలను భారత బలగాలు సమర్ధంగా తిప్పికొడుతున్నాయి..
కొద్దిరోజులుగా సరిహద్దుల్లో పాక్ కాల్పలకు తెగబడుతున్న విషయం విదితమే.కాగా ఆదివారం కూడ పాక్ సైనికులు రెచ్చిపోయారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/