రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
ప్రమాద కారణాలు, నష్టం వివరాలపై విచారణ
sangareddy: సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
గుమ్మడిదల మండలంలోని ఓ రసాయిన పరిశ్రమలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసారు.
ప్రమాద కారణాలు, నష్టం వివరాలు వెంటనే తెలియరాలేదు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/