ఏపీ భవన్ లో అగ్నిప్రమాదం
గోదావరి బ్లాక్ లోని 908వ నంబర్ గదిలో మంటలు
New Delhi: న్యూఢిల్లీలోని ఏపీ భవన్ లో అగ్నిప్రమాదం సంభవించింది. గోదావరి బ్లాక్ లోని 908వ నంబర్ గదిలో మంటలు చెలరేగాయి.
అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగింది.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/