రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్‌ను కలిశారు. బడ్జెట్​ అంశాలను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు వివరించారు. ఆమె వెంట కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు డా. భగవత్​ కిషన్​రావ్​ కారడ్​, శ్రీ పంకజ్​ ఛౌదరీ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. కాసేపట్లో కేంద్ర మంత్రివర్గం సమావేశమై.. 2022-23 బడ్జెట్​ను ఆమోదించనుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/