లాభాల్లో ముగిసిన మార్కెట్లు

sen sex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఆరో రోజు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 304 పాయింట్ల లాభంతో 40,183కి చేరుకుంది. నిఫ్టీ 96 పాయింట్లు పుంజుకుని 11,835 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.24 గా ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/