టాస్ గెలిచిన ఇంగ్లాండ్
భారత జట్టులో చోటు దక్కని సూర్యకుమార్ యాదవ్
Pune: భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే పూణె వేదికగా కాసేపట్లో జరగనుంది. ఇంగ్లండ్ జట్టునే మళ్లీ టాస్ వరించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ టీమ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టుకు జోస్ బట్లర్ నాయకత్వం వహించనున్నాడు. భారత తుదిజట్టులో సూర్యకుమార్ యాదవ్కు స్థానం లభించలేదు. గాయపడ్డ శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రిషబ్ పంత్కు చోటిచ్చారు.
తాజా జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/national/