చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు సంచారం
తమను రక్షించాలంటూ గ్రామస్థుల వినతి
Chittor: గంగాధర నెల్లూరు మండల పరిధిలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది.. ఇక్కడి కొట్రకోన పంచాయతీ పరిధిలోని అరటి, మామిడి తోటలను ధ్వంసం చేశాయి.
రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఏనుగుల బారినుంచి తమను కాపాడాలని గ్రామస్థులు అటవీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
తాజా ‘చెల’ి శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/