వనస్థలిపురంలో భూ ప్రకంపనలు
భూమి నుంచి శబ్దాలు వచ్చినట్లు స్థానికులు వెల్లడి
Hyderabad: హైదరాబాద్ లో ఈ ఉదయం భూమి స్వల్పంగా కంపించింది.
నగరంలోని వనస్థలిపురం ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ సమయంలో భూమిలో నుంచి శబ్దాలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు.
స్వల్ప వ్యవథిలో భూమి పలుమార్లు కంపించినట్లు తెలిపారు. జనం ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/